Header Banner

ప్రజా తీర్పునకు ఏడాది పూర్తి.. క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబుకు అభినందనలు!

  Wed Jun 04, 2025 15:22        Politics

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమిని ఆశీర్వదిస్తూ ప్రజలు తీర్పు ఇచ్చి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు. అనంతరం బల్లలు చరుస్తూ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో రూ.8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదల, శ్రీకాకుళం జిల్లాలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్పై చర్చిస్తున్నట్లు సమాచారం.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #CabinetMeeting #Pawankalyan #Lokesh #OneYear #TDPLeaders #APNews